కాల్దారి
శ్రీ రాముడు సీతాన్వేషణ కొరకు వెళ్ళే సమయములో దారి లో వెళ్ళినట్లు పూర్వీకులు తెలుపారు కాలు నడక గల దారినే క్రమేపి అదీ కాల్దారి గా మారినది.శ్రీ ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్ట చేసినట్లు కుడా తెలుపుతారు. పెండ్యాల వద్ద గోదావరి లో దశరధుని కి పిండ ప్రదానం చేశారని ప్రతీక . అందువల్లనే పెండ్యాల అని నామంగా వెలిసినది అని అంటారు.
కాల్దారి కి కనకమహా లక్ష్మి గుడికి వల్లే దారినే కాల్దారి అంటారు.